loader

ప్రవేటు మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ విద్యార్థిని సామూహిక అత్యచారం ఘటనపై రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అర్ధరాత్రి సమయంలో బాధిత అమ్మాయి బయటకు వెళ్లడంపై ఆమె ప్రశ్నించారు. ప్రవేటు కాలేజీలో చదువుతున్న ఆ విద్యార్థిని అర్ధరాత్రి 12.30కి బయటకు ఎలా వచ్చింది?అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మీడియా తన మాటలను వక్రీకరించిందని. మీరు నన్ను ఏదో ఒక ప్రశ్న అడుగుతారు, నేను దానికి సమాధానం చెప్తాను.. తర్వాత నా వ్యాఖ్యలను మీరు వక్రీకరిస్తారు అని.. తన వ్యాఖ్యలను  రాజకీయాలకు వాడుకోవద్దని అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON