loader

ఇరాన్ దేశంలోని అత్యంత సురక్షితమైన, సున్నితమైన ప్రాంతంగా పరిగణించబడే నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా భారీ బాంబు దాడులకు పాల్పడ్డాయి. ఈ పేలుళ్ల శబ్ధం చాలా కిలోమీటర్ల వరకు వినిపించిందని..ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సాగిస్తున్న నిరంతర పోరులో భాగంగానే ఈ తాజా సైనిక చర్య జరిగినట్లు తెలుస్తోంది.ప్రాథమిక విచారణలో అణు కేంద్రం నుంచి ఎలాంటి రేడియేషన్ విడుదల కాలేదని ధ్రువీకరించారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON