loader

నా ధైర్యం మీరే .. నా బలం మీరే : వైఎస్ జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించిన మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు. కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారు. నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం నిలిచిన మీరే మన పార్టీకి అసలైన బలం.. నా బలం.అని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ […]

ఇంటి పేరు మార్చుకున్న విజయ్ వారసుడు

నటుడు, తమిళ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తన తండ్రి ఇంటి పేరు తొలగించుకున్నాడు.జాసన్ సంజయ్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న సిగ్మా ఈ చిత్రం టైటిల్ కార్డులో తన తండ్రి విజయ్ ఇన్షియల్ ఇంటి పేరు)ను తొలగించడంతో పాటూ తన తల్లి పేరు సంగీత ఇన్షియల్ వచ్చే విధంగా ఎస్ చేర్చుకున్నారు. ఇంతకు ముందే తన ఇన్ స్ట్రాగ్రామ్లో తండ్రి విజయ్ ఫాలోవర్స్ నుంచి వైదొలిగారు. ఇప్పుడీ ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ […]

దానం, కడియం శ్రీహరికి క్లీన్‌చిట్.. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి.. కేటీఆర్ ఫైర్

పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్‌చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని కేటీఆర్ అభివర్ణించారు.

రేయింబవళ్లు నెహ్రూను విమర్శించేవారు నేడు ఆయనను ప్రశంసిస్తున్నారు: రిజిజుపై ప్రియాంక ఫైర్

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ వేళ మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఉదహరించడాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూను రేయింబవళ్లు విమర్శించే వారు ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను ఉటంకిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ముందు తలవంచని ఏకైక   నాయకుడు రాహుల్ గాంధీ […]

సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలి: సీఎం చంద్రబాబు నాయుడు

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 59వ సీఆర్డీఏ అథార్టీ సమావేశం జరిగింది. రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను చేపట్టేలా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. జధానిలోని వివిధ సంస్థలకు జరపాల్సిన భూ కేటాయింపులు, సెక్రటేరియేట్, హెచ్వోడీ భవనాల్లో కల్పించాల్సిన మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. మొత్తంగా 167 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్దం చేయడంతో పాటు తెలుగు వైభవాన్ని చాటేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. […]

నాపై మెురిగే కుక్కను ఏ గొలుసుతో కట్టేయాలో…ఏ రాయితో కొట్టాలో తెలుసు: మంత్రి పొంగులేటి

తనపై అరిసె, మొరిగే వాళ్ళకు రాయితో ఎలా కొట్టాలో ఎలా గొలుసు పెట్టి కట్టెయ్యాలో తెలుసు అంటూ మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ORR పక్కన నాకు సంబంధం లేని క్రషర్ పై తనపై హరీశ్ రావు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ క్రషర్ కంపెనీ మా కంటైనర్ తీసుకువెళ్ళింది. దానిపై ఉన్న పేరును తొలగించినట్లు ఉన్నారు. దానిని పట్టుకుని పిచ్చి వాగుడు వాగుతున్నారు’అని మంత్రి పొంగులేటిఆగ్రహం వ్యక్తం చేశారు.

శాసనమండలి భవనాన్ని ప్రారంభించిన సిఎం రేవంత్

చారిత్రక శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి శాసనమండలి భవనాన్ని ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిజాం కాలంలో ప్రజా సమస్యలు చర్చించి పరిష్కరించేందుకు వెలసిన టౌన్ హాలు, ఇకమీదట ప్రజా సమస్యలపై చర్చించేందుకే ఎమ్మెల్సీల కోసం (పెద్దల సభ)గా పునరుద్ధరణ చేశారు.

ఫామ్‌హౌస్‌లోనే నల్లమందు సాగు చేస్తున్న బీజేపీ నేత..

ఛత్తీస్‌గఢ్ అధికార బీజేపీకి చెందిన ఒక కీలక నాయకుడు.. ఏకంగా తన ఫామ్‌హౌస్‌లోనే అక్రమంగా నల్లమందు సాగు చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దుర్గ్ జిల్లాకు చెందిన బీజేపీ నేత వినయ్ తామ్రకర్ లీజుకు తీసుకున్న వ్యవసాయ భూమిలో.. ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ నిషేధిత పంటను సాగు చేస్తున్నట్లు పోలీసుల దాడుల్లో వెల్లడైంది. ఈ ఘటన పార్టీ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించడంతో.. బీజేపీ అధిష్ఠానం సదరు నాయకుడిపై తక్షణమే సస్పెన్షన్ […]

తిరుమల లడ్డూకు నెయ్యి కొనుగోళ్లపై సీఐడీతో విచారణ జరిపించాలి : సజ్జల రామకృష్ణా రెడ్డి

ఏపీలో రాజకీయంగా వైయస్ జగన్‌ను ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని వైయస్‌ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.తిరుమల లడ్డూకు నెయ్యి కొనుగోళ్లపై సీఐడీ తో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే లడ్డూపై చేసిన ఆరోపణల ద్వారా, అధిక ధరలకు నెయ్యిని టీటీడీ నుంచి కొనిపించి 200 కోట్ల పైన దోపిడీ చేశారని పేర్కొన్నారు. రూ.650 ఖర్చు చేస్తే నాణ్యమైన నెయ్యి అయిపోతుందా? అని, వైసీపీ హయాంలో ఉన్న అవే […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON