loader

దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ పిలుపునిచ్చారు. హైదరాబాద్​లోని దుండిగల్​ ఎయిర్​ఫోర్స్​ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ పరేడ్​కు రివ్యూయింగ్​ ఆఫీసర్​గా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్​నాథ్​సింగ్ మాట్లాడారు. గగనతల రక్షణ వ్యవస్థకు ఎయిర్​ ఫోర్స్​ చాలా కీలకమని పేర్కొన్నారు. యుద్ధంలో సాంకేతిక వినియోగం చాలా పెరిగిందని, సాంకేతిక వినియోగాన్ని అధికారులు అందిపుచ్చుకోవాలని సూచించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON