loader
దాదాపు వారం రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయాలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశంపై దృష్టి సారించిన కేంద్రం..ప్రయాణికులకు టిక్కెట్‌ డబ్బులను రీఫండ్ చేయాలని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సంస్థ ఇప్పటివరకూ రూ.610 కోట్లను రీఫండ్ చేసినట్టు పౌరవిమానయాన శాఖ తాజాగా వెల్లడించింది. సుమారు 3000 వేల వరకూ సూట్‌కేసులు, ఇతర లగేజీని కూడా తిరిగిచ్చినట్టు తెలిపింది

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON