5 బీసీ కులాల సంక్షేమ, అభివృద్ధి కార్పోరేషన్లకు ఛైర్ పర్సన్లను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భట్రాజు సంక్షేమం, అభివృద్ధి కార్పోరేషన్- సిరికొండ వెంకటేశ్వరరాజు | పెరిక సంక్షేమం, అభివృద్ధి కార్పోరేషన్- వనపర్తి వీరభద్రరావు | షేక్ సంక్షేమం, అభివృద్ధి కార్పోరేషన్- వడ్ల షేక్ ముక్తార్ | కుర్ని/కరికాల భక్తులు సంక్షేమం, అభివృద్ది కార్పోరేషన్- కమర్తి మినప్ప | రెడ్డి సంక్షేమం, అభివృద్ధి కార్పోరేషన్- కొండా శంకర్ రెడ్డి నియమితులయ్యారు.

