loader

బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత.. కాస్త విరామం తీసుకుని కల్వకుంట్ల కవిత మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఆమె తొలిసారిగా తన తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండానే ఈ యాత్ర సాగించనున్నారు. కేసీఆర్ బదులుగా ఈ ప్రచారంలో ప్రొఫెసర్ జై శంకర్ ఫోటోను ఉపయోగిస్తారని సమాచారం. ఆమె ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘నైతికంగా కరెక్ట్ కాదనే కేసీఆర్ ఫోటో తీసేస్తున్నట్టు’ ఆమె అన్నారు. ఇద్దరు దారులు వేరన్నప్పుడు తన దారి తాను చూసుకోవాలని కవిత చెప్పారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON