్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్లో ఆదివారంనాడు సుడిగాలి ప్రచారం సాగించారు. పురూలియా, ఝార్గ్రామ్, మేదినీపూర్, బిష్ణుపూర్లలో వరుస ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రచారానంతరం ఝూర్గ్రామ్లోని ఒక చిన్న దుకాణంలో రుచిరకమైన మరమరాలు (ఝుల్మురిని) తింటూ కొద్దిసేపు అక్కడి స్థానికులతో మమేకమయ్యారు. బెంగాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన రుచిరకమైన స్నాక్గా ఝుల్మురికి పేరుంది. దుకాణం వద్ద స్థానికులు, మహిళలని ప్రధాని నవ్వుతూ పలకరిస్తూ స్నాక్స్ను వారికి కూడా పంచారు.

