loader

రోడ్డు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు సుమారు ఏడు కిలోమీటర్ల మేర అటవీ మార్గంలో నడిచి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పచ్చెదొడ్డి గ్రామంలోని రోడ్డు పూర్తిగా పాడైంది. దీంతో బస్సు సర్వీసు నిలిచిపోయింది. టవీ జంతువుల దాడి గురించి వారు భయాందోళన చెందుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON