ఇండియాకు పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో ముప్పు పొంచి ఉందనేది అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక 2025 వరల్డ్ త్రెట్ అసెస్మెంట్ ఆ నివేదిక సారాంశం. నివేదిక ఇప్పుడు ఇండియాకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ముఖ్యంగా దేశానికి చైనా, పాకిస్తాన్ దేశాల నుంచి పొంచి ఉందని వివరించింది. ఈ రెండు దేశాలు ఇండియాకు వ్యతిరేకంగా తమ దేశంలోని సైనిక సామర్ధ్యాల్ని ఆధనీకరించడం, విస్తరించడం చేస్తున్నాయని వెల్లడించింది.

