loader

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపుర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి కొండపై నుంచి దొర్లుతూ కిందకు పడిపోయిన ఘటనలో 15 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ బస్సు ఓ మారుమూల గ్రామం నుంచి ఉధంపుర్‌కు వెళ్తుండగా.. కాగోర్ట్ గ్రామ సమీపంలోని కొండ మార్గంలో మలుపు దాటుతుండగా ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON