loader

ధన్‌తేరాస్ పండుగలో షాపింగ్ చేయడం భారతీయుల ఆధ్యాత్మిక జీవనంలో ఒక భాగమైంది. ఈ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేస్తే ఇంట్లో సిరిసంపదలు చేకూరుతాయని నమ్మకం. దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో ఆభరణాల మార్కెట్లు రద్దీగా మారాయి. ఈ సంవత్సరం బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, వినియోగదారులు దాదాపు ₹1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేసినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON