
2025-26 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులకు జాగ్రఫీ ప్రశ్నపత్రం 75 మార్కులకు ఉంటుంది. మొత్తం 85 మార్కులు చేశారు.జాగ్రఫీని ఎలెక్టివ్ (ఛాయిస్) సబ్జెక్టుగా పరిగణిస్తారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రంతో సమానంగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. జాగ్రఫీ ప్రాక్టికల్ పరీక్షలకు, 50 మార్కుల నుంచి 30 మార్కులకు తగ్గించారు. ప్రాక్టికల్ పరీక్షలో కనీసం 35% అంటే 11 మార్కులు, 30% అంటే 9 మార్కులుగా పరిగణిస్తారు.