ఇరాన్ను ఆక్రమించాలన్న ఉద్దేశం తమకు లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. సమయం వృధా తప్ప, దాంట్లో ఏమీ లేదన్నారు. అమెరికా బలగాలను ఇరాన్కు పంపే ఆలోచన లేదన్నారు. ఎన్బీసీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యలో ట్రంప్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే భూతల యుద్ధం చేపట్టేందుకు బలగాలను ఇరాన్కు పంపాలన్న ఆలోచన తమకు లేదని ట్రంప్ అన్నారు. శం నేవీ కూడా పూర్తిగా దెబ్బతిన్నదని, ఆ దేశం అన్నీ కోల్పోయిందని ట్రంప్ అన్నారు.

