ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేజ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మరోసారి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ప్రతి వారం ఒక్కొ నియోజవర్గం చొప్పున పాదయాత్ర చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్రను మొదలు పెట్టనున్నట్టు ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.