loader

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రెండు రోజుల పులివెందుల పర్యటనలో భాగంగా బుధవారం వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలోని నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న శాస్త్రోక్త కార్యక్రమాల్లో భాగంగా జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించిన హోమంలో ఆయన పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON