loader

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రమోషన్‌ వ్యవస్థపై అధ్యయనం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో 10 మంది మంత్రులతో ఈ సబ్‌కమిటీ ఏర్పడింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON