loader

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. రంజాన్ నేపథ్యంలో భోజనాలు సిద్దం చేస్తుండగా పాక్ లోని కరాచీలో ఒక అపార్ట్ మెంట్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సిలిండర్ పేలడం వల్ల ఏకంగా 16 మంది మృతి చెందారు. ఈ ఘటన పెనువిషాదకరంగా మారింది. సింధ్ ప్రావిన్స్ రాజధాని కరాచీలోని స్థానికంగా ముస్లిం పవిత్ర రంజాన్ మాసం మొదటి రోజున ప్రజలు తెల్లవారుజామున భోజనం సిద్ధం చేస్తుండగా పేలుడు సంభవించింది. దీంతో బిల్డింగ్ అంతా కుప్పకూలిపోయింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON