ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితాలను జేఎన్టీయూ కాకినాడ వీసీ ఆచార్య సీఎస్ఆర్కే ప్రసాద్ ఆదివారం సాయత్రం విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్… https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspxను సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు.

