హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్ మహానగరంలో అత్యంత వైభవంగా ‘హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ భారీ ర్యాలీ కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి తాండ్ బండ్ వీర హనుమాన్ గుడి వరకు సాగనుంది. ఈ నేపథ్యంలో నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు

