ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో తీవ్రంగా గాయపడిన టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కోరుకుంటున్నాడని టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. అయ్యర్ అందరితో మాట్లాడుతున్నాడని.. మెసేజ్ లకు కూడా రిప్లే ఇస్తున్నాడని సూర్య చెప్పాడు. ఐసియు నుంచి బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం వైద్యులు పర్యవేక్షణలో ఉన్నాడు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు.

