
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశం రెండు రోజుల క్రితం జరిగినట్లు, ఈ సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి రహస్య సమావేశం తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది.