loader

దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్ఈ రామారావు ఎసిబి వలకు చిక్కారు. వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్ఇగా రామారావు బాధ్యతలు స్వీకరించారు. యాదగిరిగుట్టలో లడ్డు కౌంటర్లు టెండర్ ద్వారా ఓ కాంట్రాక్టర్ మిషనరీ సప్లై చేశాడు. మిషనరీ ఖరీదు 11,50,000 ఆ బిల్లు కాగా ఇప్పించడానికి 20% కమిషన్ ను ఆ కాంట్రాక్టర్ ను రామారావు అడిగారు. రామారావు ఆడియో కాల్స్ డేటాను సేకరించి మేడిపల్లిలో నిన్న సాయంత్రం రూ. 1,90,000 ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON