
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాల ఫీజులను భారీగా పెంచడంపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ.. ఇది భారత విదేశాంగ విధానం వైఫల్యాన్ని సూచిస్తుందని ఆరోపించారు. మోదీ సర్కార్ కేవలం ఘనకార్యాలు, జాతీయాభివృద్ధి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. హెచ్-1బీ వీసాల విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయం భారతీయులపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుందని ఆయన తెలిపారు. ట్రంప్ కోసం ప్రధాని మోదీ గతంలో చేపట్టిన హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి కార్యక్రమాలను ప్రస్తావించిన ఓవైసీ.