
శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి సాయి ప్రసాద్ ఇవ్వడం పై అభ్యంతరాన్ని తెలుపుతున్నాను ఈ విషయం పైన పురాలోచన చేయాలని విజ్ఞప్తి అంటూ వెల్లడించింది.. మహిళలంటే కనీసం గౌరవం లేనటువంటి వ్యక్తి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ పదవికి నియమించడం మంచిది కాదని నాపై జరిగిన రాజకీయ కుట్రలకు ప్రధాన నిందితుడు ఈ సాయి ప్రసాద్ ఒకరని, ఆధారాలు కూడా జనసేన
కార్యాలయంలో ఉన్నాయని మీ దృష్టికి ఎవరు చేరనివ్వలేదని భావిస్తున్నాను.