
మహేష్ కుమార్ – ర్యాంక్ 1 (రాజస్థాన్), నీట్ ఫలితాలు 2025లో 12 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీళ్లంతా MCC, రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ రౌండ్లలో పాల్గొనడానికి వీలు కలుగుతుంది. టాప్ ర్యాంకులు సాధించిన వారి జాబితా చూస్తే టాప్ టెన్ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరు కూడా లేరు. ఇందులో 9 మంది అబ్బాయిలే. ఒక్కరే అమ్మాయి ఉన్నారు.