టీ20 ప్రపంచకప్లో విశ్వవిజేతగా నిలిచిన టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకున్న వేళ, రూ.131 కోట్ల నగదు బహుమతిని అందించనుంది. ఈ మొత్తాన్ని 15 మంది
ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, ఇతర సపోర్ట్ స్టాఫ్కు పంచుతారు. ఇందులో ఎక్కువ భాగం ఆటగాళ్లకు దక్కుతుంది. సపోర్ట్ స్టాఫ్కు వారి హోదా ఆధారంగా వాటాలను నిర్ణయిస్తారు.

