loader

టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా టోర్నీలో జట్టును నడిపించనున్నాడు. ఈ జట్టుకు ఆల్​రౌండర్ అక్షర్‌ పటేల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే వైస్​కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్​కు సెలక్టర్లు షాకిచ్చారు. అతడిని ఈ టోర్నీకి ఎంపిక చేయలేదు. అటు యశస్వీ జైస్వాల్​కు కూడా నిరాశే మిగిలింది. ఈసారి ఇషాన్ కిషన్​కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్​ను ఈ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON