loader

రాయలసీమకు గోదావరి జలాల తరలింపుపై చర్చించుకున్నామని ఆనాడు తెలంగాణ, ఎపి మంత్రులు మీడియాకు చెప్పారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆనాడు సిఎం కెసిఆర్ చెప్పిన అంశాలే నేడు తెలంగాణకు గుదిబండగా మారాయని మండిపడ్డారు. గోదావరి-బనకచర్ల అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2019 అక్టోబర్‌లో కెసిఆర్, జగన్ కలిసి గోదావరి జలాలను రాయలసీమకు తరలించటంపై చర్చించుకున్నారని ఎద్దేవా చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON