loader

కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల్లో చేట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) గుడువును ఫిబ్రవరి 14 వరకు పొడిగించింది. ఈ మేరకు ఆదివారం సీఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఓటర్ల జాబితా గణన కోసం డిసెంబర్ 4 వరకు అధికారులకు ఈసీ సమయం ఇచ్చింది. అయితే ఇప్పుడు దానికి డిసెంబర్ 16 వరకు పొడిగించింది. తుది జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON