
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ గారు కన్నుమూశారు. అల్లుడు చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి అల్లు నివాసానికి వచ్చారు. షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్న అల్లు అర్జున్, మైసూర్ లో ఉన్న రామ్ చరణ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీలు ఒకచోట కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.