loader

ఇరాన్​ అంతటా నిరసనలు విస్తరిస్తున్న నేపథ్యంలో​ అధ్యక్షుడు పెజెష్కియాన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనకారుల వాదనలు వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే కొంతమంది అల్లరి మూకలు మొత్తం సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అదే విధంగా ఇరాన్​లో జరుగుతున్న నిరసనల్లో ఇప్పటివరకు దాదాపు 203మంది చనిపోయినట్లు వార్త కథనాలు వెలువడ్డాయి. మృతుల్లో 162 మంది నిరసనకారులు ఉండగా, 41 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON