
హర్యానాకు చెందిన ఒక భారతీయ విద్యార్థి విమానాశ్రయంలో ఉన్న సమయంలో ఆ విద్యార్థి ప్రవర్తన సరిగా లేకపోవడంతో.. అధికారులు అతనికి సంకెళ్లు వేసి, నేలపై పడేసి నియంత్రించారు. న్యూయార్క్లోని భారత కాన్సులేట్ అధికారులు కూడా అమెరికా అధికారులతో సంప్రదింపులు జరిపారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నించారు. ఈ సందర్భంగానే అబ్బాయిదే తప్పని తెలుసుకున్న MEA తాజాగా ఆ విషయాన్ని వెల్లడించింది.