నేడు భూమికి భయలుదేరనున్న వ్యోమగాములు
భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సోమవారం (జులై 14న) 18 రోజుల ఆక్సియం4 స్పేస్ మిషన్ యాత్ర ముగించుకొని ఆయన తిరిగి భూమి మీదకు రాబోతున్నారు. ఈ సందర్భంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా ఐఎస్ఎస్ నుంచి తన చివరి సందేశం ఇచ్చారు. అంతరిక్షం నుంచి భారత్ను గమనిస్తే ఉన్నత ఆశయంతో కూడిన నమ్మకమైన, నిర్భయమైన, గర్వంతో ఉప్పొంగుతున్న దేశంగా కనిపిస్తోంది అన్నారు. ఈ రోజుకూ మన దేశం ‘సారే జహాసే అచ్ఛా’ అంటూ శుభాన్షు శుక్లా […]