అమెరికాలో భారత ఇంజినీర్కు భారీ జరిమానా
భారత సంతతి ఏఐ ఇంజినీర్ ఇంటెల్ కంపెనీకి చెందిన గోప్య సమాచారం మైక్రోసాఫ్ట్కి లీక్ చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా నిలిచిన వరుణ్ గుప్తాకు అమెరికా కోర్టు $34,472 జరిమానావిధించింది. అంతే కాదు, అతను రెండేళ్ల పాటు ప్రొబేషన్లో ఉండాలన్న ఆదేశం కూడా జారీ చేసింది. 2020లో వరుణ్ ఇంటెల్ను వీడి మైక్రోసాఫ్ట్లో చేరాడు. ఆ సమయంలోనే అతను ఇంటెల్లోని కీలక డాక్యుమెంట్స్ను మైక్రోసాఫ్ట్కి పంపినట్టు తేలింది. ఇవి అతనికి ఉద్యోగం సాధించడంలో కీలక పాత్ర పోషించాయని […]