భారతీయులకు చైనా స్నేహహస్తం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… వలసదారుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ అవకాశాన్ని చైనా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ప్రారంభించిందా? ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు చైనా రాయబార కార్యాలయం భారత పౌరులకు 85,000కిపైగా వీసాలను జారీ చేయడం విశేషం. మరింత మంది భారతీయ మిత్రులు మా దేశానికి వచ్చి.. సురక్షిత, ఉత్సాహభరితమైన, హృదయపూర్వక, స్నేహపూర్వకమైన చైనాను ఆస్వాదించండి’’ అని పిలుపునిచ్చారు.