భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా ముగ్గురిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం మళ్లీ వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు సరిగా లేవని జూన్10 జరగాల్సిన ప్రయోగం వాయిదా పడింది. ఒకరోజు ఆలస్యంగా జూన్ 11న నిర్వహించబోతున్నట్టు ఇస్రో ప్రకటించింది.