loader

కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సాయంత్రం 5 గంటల తర్వాత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతాల్ని ఈసీ ప్రకటించింది. పుదుచ్చేరిలో అత్యధికంగా 86.92 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది అస్సాంలో 84.42 శాతం పోలింగ్ , కేరళలో 75.01 శాతం పోలింగ్ నమోదైంది. కేరళలోసాయంత్రం 6 గంటలతర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ దాదాపు ప్రశాంతంగా సాగినప్పటికీ, కొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON