తనపై అరిసె, మొరిగే వాళ్ళకు రాయితో ఎలా కొట్టాలో ఎలా గొలుసు పెట్టి కట్టెయ్యాలో తెలుసు అంటూ మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ORR పక్కన నాకు సంబంధం లేని క్రషర్ పై తనపై హరీశ్ రావు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ క్రషర్ కంపెనీ మా కంటైనర్ తీసుకువెళ్ళింది. దానిపై ఉన్న పేరును తొలగించినట్లు ఉన్నారు. దానిని పట్టుకుని పిచ్చి వాగుడు వాగుతున్నారు’అని మంత్రి పొంగులేటిఆగ్రహం వ్యక్తం చేశారు.

