విజయ్, రష్మికలు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్లో జరగనున్న రిసెప్షన్కు రావాలని ప్రధానికి ప్రత్యేక ఆహ్వానం అందించారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలిశారు. పెళ్లి రిసెప్షన్కు రావాలని అహ్వానించారు. ఈ సందర్భంగా ఇన్విటేషన్తో పాటు వినాయకుడి విగ్రహాన్ని కూడా ఆయనకు అందించారు. విజయ్, రష్మికల జంట ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాను కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

