loader

ఎగ్జిట్​ పోల్స్ అంచనాల కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామని బిహార్ ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరీ, విజయ్ కుమార్ సిన్హా విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ఓటింగ్​ షేర్ కూడా 50శాతం దగ్గర్లో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మూడింట రెండొంతుల మెజారిటీతో బిహార్​లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్​ పోల్స్​ కన్నా ఫలితాల్లో ఎక్కువగా వస్తాయి. మా ఓటింగ్ షేర్​ కూడా 50 శాతం దాటుతుందని అనుకుంటున్నాం. అని సామ్రాట్ చౌదరీ అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON