 
		జెమీమా రోడ్రిగ్స్ భారత మహిళా క్రికెట్లో యంగ్ స్టార్ ప్రపంచకప్ సెమీ-ఫైనల్లో అజేయ సెంచరీతో భారత్ను ఫైనల్కు చేర్చింది. పన్నెండున్నర సంవత్సరాల వయస్సులోనే ఆమె అండర్-19 క్రికెట్ సీజన్లో అరంగేట్రం చేసింది. దేశీయ 50 ఓవర్ల మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్గా ఆమె రికార్డు సృష్టించింది. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా, ఆమెకు 2017-18 సీజన్కు గాను బీసీసీఐ నుండి బెస్ట్ డొమెస్టిక్ జూనియర్ ఉమెన్స్ క్రికెటర్ పురస్కారం లభించింది.
 
      
 
								 
								