loader

మధ్యప్రదేశ్‌లో దగ్గుసిరప్ మరణాలు కొనసాగుతున్నాయి. 24 గంటల్లో మరో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్ లో కాఫ్ సిరప్ మరణాలు 20 కి చేరాయి. చింద్వారాలో 17 మంది, పంధుర్నాలో ఒకరు , బేతుల్‌లో ఇద్దరు చనిపోయారు. మహారాష్ట్ర లోని నాగపూర్‌లో ఐదుగురు పిల్లలు ఇప్పటికే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ కేసులో దగ్గుమందు సిరప్ కంపెనీ యజమానిని అరెస్టు చేయనున్నారు. ఆయనను పట్టుకోవడానికి రెండు బృందాలు చెన్నై, కాంచీపురం చేరుకున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON