
గోపీ, ప్రియాంక ఇద్దరూ నరసరావుపేటలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నారు. గత కొన్నేళ్లు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఇరువురు ఇళ్లలో తల్లిదండ్రులకు చెప్పారు. కానీ వాళ్లు ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదు. ఇక వీళ్లు ఎప్పటికీ తమ పెళ్లి ఒప్పుకోరని నిర్ణయించుకున్న ఇద్దరూ ఈ నెల 5వ తేదీన రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. రెండు కుటుంబాలు వాళ్ల పెళ్లిని నిరాకరించాయి దీంతో మనస్తాపానికి గురైన ఇద్దరూ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు.