
పాకిస్తాన్ అంతర్గత కుమ్ములాటతో సతమతమవుతోంది. ఈనేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు. కాశ్మీర్ సోదరులను మేం వదిలేయమని, వాళ్లకోసం నిరంతరం పోరాడుతూ ఉంటామని అసిమ్ మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కి పెట్టుబడులు రాకపోవటానికి ఉగ్రవాద కార్యకలాపాలే కారణమన్నారు అసిమ్ మునీర్. ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును హరించలేరంటూ వ్యాఖ్యానించారు.