
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ రానున్నారు. ఈనెల 25, 26తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరుగనున్న భారత్ సమ్మిట్ లో ఆయన పాల్గొనున్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో భారత్ సమ్మిట్ 2025 కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోం ది. ఈ సదస్సుకు 100 దేశాల నుంచి దాదాపు 500 మంది ప్రముఖులు హాజరుఅవుతున్నారు. ఈ సదస్సుకు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైంకర్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పా టు ఎంపి రాహుల్ గాంధీ ముఖ్య అతిథులుగా హాజరకానున్నారు.