ప్రపంచానికి అన్నపూర్ణగా..చైనాను దాటేసి వరల్డ్ నెంబర్ వన్గా భారత్!
భారతదేశం వ్యవసాయంలో మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. జనవరి 4న భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా అవతరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ప్రకటించారు. ఈ విషయంలో భారతదేశం చైనాను అధిగమించింది. దేశం మొత్తం వరి ఉత్పత్తి 150.18 మిలియన్ టన్నులకు చేరుకోగా, చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ టన్నులుగా ఉంది. భారత్ ప్రపంచానికి అన్నపూర్ణగా మారింది. భారతదేశం ఇప్పుడు పెద్ద మొత్తంలో బియ్యాన్ని ఎగుమతి చేస్తోందని, తగినంత ఆహార ధాన్యాల […]

