loader

స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు

భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మహిళల టీ20 ఇంటర్నేషనల్స్‌లో  4,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన రెండవ క్రీడాకారిణిగా ఆమె నిలిచారు. ఇప్పటివరకు న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ (177 మ్యాచ్‌లలో 4,716 పరుగులు) మాత్రమే సుజీ బేట్స్ 4000 పరుగుల కోసం 3675 బంతులు తీసుకోగా, మంధాన కేవలం 3227 బంతుల్లోనే (448 బంతులు తక్కువగా) ఈ ఘనతను సాధించి ప్రపంచ […]

బిగ్‏బాస్ విజేతగా కళ్యాణ్ పడాల..

సీజన్ 9 విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు కళ్యాణ్ పడాల. కామనర్ గా ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ ఫైనలిస్ట్ గా అరుదరైన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు విన్నర్ గా నిలిచాడు. టైటిల్ విన్నర్ గా సామాన్యుడు కప్పు అందుకున్నాడు. బిగ్ బాస్ విన్నర్ కు 50 లక్షల ప్రైజ్ మనీ..మారుతీ సుజూకీ కారు బహుమతిగా ప్రకటించారు. అందులో డీమాన్ పవన్ రూ.15 లక్షలు తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. దీంతో ప్రైజ్ […]

విన్నర్ అనుకుంటే రన్నర్‏గా తనూజ..

అగ్నిపరీక్షతో మొదలై గ్రాండ్ ఫినాలేతో ముగిసింది బిగ్ బాస్ సీజన్ 9. కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ అంటూ విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన అలాగే బిగ్ బాస్ చరిత్రలోనే సీజన్ 9 ఈజ్ బెస్ట్ అంటూ హోస్ట్ నాగార్జున ఫినాలేలో ప్రకటించారు. చివరగా.. కళ్యాణ్ పడాల, తనూజ విన్నర్ రేసులో పోటీపడ్డారు. చివరి క్షణం వరకు తీవ్ర ఉత్కంఠ మధ్య నెలకున్న తర్వాత బిగ్ బాస్ విజేతగా నిలిచాడు కళ్యాణ్ పడాల. తక్కువ వ్యత్సాసంతో బిగ్ బాస్ […]

టికెట్ ధరలు పెంచిన భారతీయ రైల్వే ..

భారతీయ రైల్వే ట్రైన్ టికెట్ ధరలను పెంచుతూ చేసిన ప్రకటన ప్రయాణికులను షాక్ కు గురి చేసింది. ఈ కొత్త ధరలు ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. 215 కిలోమీటర్ల లోపు ప్రయాణం: ఎలాంటి ధరల పెంపు లేదు. ఆర్డినరీ / జనరల్ క్లాస్ (215 కి.మీ పైగా): ప్రతి కిలోమీటరుకు 1 పైసా అదనంగా చెల్లించాలి. మెయిల్/ఎక్స్‌ప్రెస్ (నాన్-ఏసీ, ఏసీ): ప్రతి కిలోమీటరుకు 2 పైసలు అదనంగా వసూలు చేస్తారు.

విశాఖలో దంచేసిన జెమీమా.. శ్రీలంకపై భారీ విజయంతో టీమిండియా బోణీ..!

వన్డే ఛాంపియన్ భారత జట్టు తొలి సిరీస్‌ను విజయంతో ఆరంభించింది.  విశాఖపట్టణంలో జెమీమా రోడ్రిగ్స్ (69 నాటౌట్) క్లాస్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా  శ్రీలంకను చిత్తుగా ఓడించింది. ప్రపంచకప్ ఫామ్‌ను కొనసాగించిన జెమ్మీ..  స్మృతి మంధాన(25)తో హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో విజయానికి బాటలు వేసింది.  కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌(15 నాటౌట్)తో కలిసి కూల్‌గా ఆడిన జెమ్మీ.. టీమిండియాను 8 వికెట్లతో గెలిపించింది.భారత్ ఐదు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నిర్ణీత ఓవర్లలో లంక 6 వికెట్ల నష్టానికి 121కే పరిమితమైంది.

మేడారం మహా జాతర 2026 పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం

మేడారం మహా జాతర 2026 పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ఆయన నివాసంలో ఆవిష్కరించారు. అతిపెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక వేడుక మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహా జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఇమ్మాన్యూయేల్ ఎలిమినేట్..

అడియన్స్,సోషల్ మీడియా అస్సలు ఊహించని విధంగా నాలుగో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు ఆల్ రౌండర్ ఇమ్మాన్యూయేల్. బిగ్ బాస్ సీజన్ 9 ముందు నుంచి అన్ లిమిటేడ్ ఎంటర్టైన్మెంట్ అందించాడు. ప్రతి సందర్భంలో తన కామెడీ పంచులతో హౌస్ లో నవ్వులు పూయించాడు. బిగ్ బాస్ సీజన్ 9 అంటే ఇమ్మాన్యుయేల్ అన్నట్లుగా తన ఆట తీరుతో కట్టిపడేశాడు. ఒకానొక సమయంలో సీజన్ 9 విన్నర్ అనే రేంజ్ లో అత్యధిక ఓటింగ్ తో టాప్ 1లో […]

కేసీఆర్ కామెంట్స్.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్

రాష్ట్రంలోని నదీ జలాలపై చర్చిద్దామని.. అందుకోసం అసెంబ్లీకి రావాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే అత్యధికంగా జల దోపిడి జరిగిందని ఆయన విమర్శించారు. మూడు జిల్లాలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్ ఆని ఆయన స్పష్టం చేశారు. పాలమూరు – రంగారెడ్డికి జూరాల నుంచి నీటిని తీసుకుంటే మన హక్కులు మనకు ఉండేవని ఆయన పేర్కొన్నారు.

సిక్కుల ఊరేగింపునకు.. న్యూజిలాండ్ నిరసనకారులు ఆటంకం

సిక్కుల ఊరేగింపును న్యూజిలాండ్ నిరసనకారులు అడ్డుకున్నారు. ఆ దేశ యుద్ధ కళ ‘హాకా’ ప్రదర్శించి నిరసన తెలిపారు. ప్రపంచీకరణ, వలసలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూజిలాండ్‌లోని సౌత్ ఆక్లాండ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ దేశంలో నివసిస్తున్న సిక్కులు శనివారం భారీ ఊరేగింపు నిర్వహించారు. రాజకీయ, మతపరమైన ప్రాముఖ్యత ఉన్న బ్రియాన్ టమాకి నేతృత్వంలోని ‘ట్రూ పేట్రియాట్స్ ఆఫ్ న్యూజిలాండ్’ గుంపు దీనికి వ్యతిరేకంగా నిరసన తెలిపింది. ‘ఇది న్యూజిలాండ్‌. ఇండియా కాదు’ అంటూ పెద్ద బ్యానర్‌ను […]

హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్

తెలంగాణలో గత రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పా ఏమీ లేదని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. విశాఖ సదస్సులో చంద్రబాబు వంటవాళ్లతో ఎంఓయూలపై సంతకాలు చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. MOUలు నిజమైతే ఇప్పటికే ఏపీలో 20 లక్షలకు పైగా కోట్లు పెట్టుబడులు ఉండేవన్నారు. బిజినెస్ మీట్ ఏ ప్రభుత్వమైనా పెట్టాలి. కానీ లెక్కపత్రం లేని అడ్డగోలు ఒప్పందాలతో నాటకాలు చేస్తారు. లేనిపోని హైప్ తీసుకొస్తారా. దీనికి ఆద్యుడు ఆయన గురువు చంద్రబాబు అని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON