loader

‘ఏఐ కన్నా పెద్ద సంక్షోభాన్ని మర్చిపోతున్నాం’.. ఆనంద్ మహీంద్రా హెచ్చరిక

ఏఐ కన్నా పెద్ద సంక్షోభాన్ని మర్చిపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అదే నైపుణ్యవంతులైన శ్రామికిల కొరత అని పేర్కొన్నారు. అమెరికావ్యాప్తంగా ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ట్రక్కింగ్, ఫ్యాక్టరీ రంగాల్లో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇవి భవిష్యత్తు అంచనాలు కావు. ప్రస్తుత అంచనాలే. మనం దశాబ్దాలుగా డిగ్రీలు, డెస్క్ ఉద్యోగాలను ఉన్నతంగా భావిస్తూ వచ్చాం. నైపుణ్యం గల శ్రామిక శక్తిని అంతగా పట్టించుకోలేదు’ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ఉత్తర్వులు జారీ..

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు స్పౌస్ గ్రౌండ్స్‌పై అంతర్ జిల్లాల బదిలీలకు ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ బదిలీలు కేవలం రిక్వెస్ట్ బేసిస్ మీద మాత్రమే జరుగుతాయి. మరోవైపు భార్య లేదా భర్త ఇద్దరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయితేనే ట్రాన్స్‌ఫర్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగులు అయితే స్పౌస్ గ్రౌండ్స్ వర్తించదు, పాత జిల్లాలే ట్రాన్స్‌ఫర్ యూనిట్లుగా ఉంటాయి. ట్రాన్స్‌ఫర్లకు.. డిసిప్లినరీ కేసులు, ఏసీబీ లేదా విజిలెన్స్ కేసులు […]

డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..

ప్రభుత్వం తొలుత డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన వారోత్సవాలు’ నిర్వహించనుంది. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే.. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయాలనీ కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం ఎన్నికలను దశలవారీగా నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. మొదట సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించి.. ఆ తర్వాత కొంత సమయం తీసుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరణశిక్ష మోసపూరితం తీర్పుపై హసీనా ఆగ్రహం

ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్ తనకు మరణ శిక్ష విధించడాన్ని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఖండించారు. ఈ తీర్పు మోసపూరితమైనదని ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని విమర్శించారు. తనను తాను నిరూపించుకోవడానికి కోర్టు న్యాయమైన అవకాశం ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హసీనాకు వ్యతిరేకంగా తీర్పు వెలువడడంతో బంగ్లాదేశ్​లోని అవామీ లీగ్ పార్టీ మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తూ బంద్ ప్రకటించింది.ఆమెను అప్పగించాలని […]

OLX లో అమ్మకానికి ఎమ్మార్వో ఆఫీసు.. కేవలం రూ.20వేలకే!

ప్రకాశంజిల్లా గిద్దలూరు తహసీల్దార్‌ కార్యాలయం అమ్మకానికి ఉందంటూ ఓ వ్యక్తి OLXలో పోస్ట్‌ పెట్టాడు. ప్రభుత్వ కార్యాలయం అమ్మకానికి పెట్టడం ఏంటి అని అనుకుంటున్నారా.అవును కార్యాలయం ఫోటోని యాప్ లో అప్లోడ్ చేసి 20 వేల రూపాయలకు అమ్ముతున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నాడు.గత రెండు రోజులుగా ఈ ఫోటో ఓఎల్ఎక్స్ లో చక్కర్లు కొడుతూ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ పోస్టింగ్‌పై సమాచారం అందుకున్న గిద్దలూరు రెవెన్యూ అధికారులు ఖంగుతిన్నారు. వెంటనే తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు గిద్దలూరు […]

ఆయుధ నిల్వల ఆరోపణలపై బెంగాల్ రాజ్‌భవన్‌లో తనిఖీలు

పశ్చిమబెంగాల్‌లోని రాజ్‌భవన్ ప్రాంగణంలో కేంద్ర బలగాలు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో సోమవారంనాడు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఈ టీమ్‌లకు నేతృత్వం వహించారు. ముందు జాగ్రత్త చర్యగా రాజ్‌భవన్ భవంతిని పూర్తిగా ఖాళీ చేయించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్, సివిల్ ఢిపెన్స్ టీమ్‌లను కూడా రప్పించారు. ఫైర్‌ఫైటింగ్ డ్రిల్స్ నిర్వహించారు. టీఎంసీ ఎంపీ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని నిరూపించేందుకే సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చిందని, ఆయనపై చట్టపరమైన చర్యలు […]

పని ఒత్తిడితో ఉద్యోగి ఆత్మహత్య.. ‘సర్‌’ విధులు బహిష్కరించిన బూత్ అధికారులు

ఎలక్షన్‌ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్  పని ఒత్తిడి వల్ల ఒక అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బూత్ స్థాయి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ‘SIR’ విధులను బహిష్కరించారు. ఉద్యోగ సంఘాలు కూడా నిరసన తెలిపాయి. ‘సర్‌’ పనిని నిలిపివేయాలని డిమాండ్‌ చేశాయి.  కన్నూర్‌లోని పయ్యన్నూర్‌లో బూత్‌ లెవల్‌ అధికారి (బీఎల్‌వో)గా పని చేస్తున్న 44 ఏళ్ల అనీష్ జార్జ్ ‘సర్’ పని వల్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఆదివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ!

తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహించబడింది. సాయంత్రం 6 గంటల నుంచీ రాత్రి 8.30 వరకు జరిగే ధార్మిక కర్మకాండలతో ఈ పుణ్య కార్యక్రమానికి శుభారంభం లభించింది. ముందుగా పుణ్యహవచనం, రక్షా బంధనం వంటి వైదిక కర్మలు నిర్వహించగా, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం ఘనంగా జరిగింది. అనంతరం భగవంతుని అనుజ్ఞతో షోడషోపచారాలు సమర్పించి, సమస్త విఘ్నాలు నివారణ కోసం విష్వక్సేనారాధన నిర్వహించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దు: సుప్రీంకోర్టు

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితికి సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం పరిమితికి మించకుండా చూడాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ రిజర్వేషన్ కోటా పరిమితులను ఉల్లంఘిస్తే ఎన్నికలను నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించింది. 2022లో జేకే బాంథియా కమిషన్ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)కు 27 శాతం రిజర్వేషన్లు సిఫార్సు కంటే ముందున్న పరిస్థితి ప్రకారం మాత్రమే స్థానిక సంస్థల […]

మంథని మధుకర్‌ హత్యలో శ్రీధర్‌ బాబు హస్తం లేదా : పుట్ట మధు

బీసీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఎన్ని కష్టాలు ఉంటాయో దానికి నేనే సాక్ష్యమని పుట్ట మధు అన్నారు. హైకోర్టు అడ్వకేట్‌ వామనరావు దంపతుల హత్య కేసుకు సంబంధించి రామగుండం కమిషనరేట్‌లో పుట్ట మధు దంపతులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. మంత్రి శ్రీధర్‌ బాబు ప్రోద్బలంతోనే వామనరావు తండ్రి మాట్లాడాడని అన్నారు. వామనరావు కేసును సీబీఐకి అప్పగించిన శ్రీధర్‌ బాబు.. మంథని మధుకర్‌ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. తనకు వచ్చిన 70 వేల ఓట్ల ఆదరణనను చూసి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON