36 మంది విద్యార్థినుల ఫొటోలు మార్ఫింగ్.. స్టూడెంట్ సస్పెండ్
ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో మూడో ఏడాది చదువుతున్న సయ్యద్ రహీమ్ అద్నాన్ అలీ, 36 మంది క్లాస్మేట్స్ ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ ద్వారా విద్యార్థినుల ఫొటోలను అశ్లీల చిత్రాలుగా మార్చాడు. బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అంతర్గత కమిటీ దర్యాప్తు తర్వాత ఆ స్టూడెంట్ను బహిష్కరించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. సమాచార సాంకేతిక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు […]